ప్ర‌ధ‌మ పౌరుడి ప్ర‌సంగం ప‌ట్ట‌ని రాహుల్‌

by సూర్య | Thu, Jun 20, 2019, 09:15 PM

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మ‌రోమారు వివాదాల‌లో చిక్కుకున్నారు.  భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తుంటే అంద‌రు స‌భ్యులు శ్ర‌ద్ధ‌గా ఆల‌కిస్తున్న ప్ప‌టికీ  ఆయ‌న  మాత్రం త‌న ఫోన్‌లో  ఛాటంగ్ చేసుకుంటూ తలమునకలు కావ‌టంపై విమ‌ర్శ‌లు వినిసిస్తున్నయి.  దాదాపు గంటసేపు రాష్ట్రపతి ప్రసంగించగా...   రాహుల్ ఫోన్‌లో బ్రౌజ్ చేస్తూ వీడియోల‌కు చిక్కారు.,   అయితే ఆయన పక్కనే ఉన్న సోనియా గాంధీ మాత్రం రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆసక్తిగా విన‌టం గ‌మ‌నార్హం.  ఉరీ, బాలాకోట్ దాడుల గురించి కోవింద్ మాట్లాడుతున్నాప్పుడు సోనియా గాంధీ బ‌ల్ల‌ని చ‌రుస్తూ ప్రశంసించారు.  


 


 


 


 


 

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM