by సూర్య | Sat, Mar 23, 2019, 11:19 AM
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నూజివీడులో, మధ్యాహ్నం 2 గంటలకు మైలవరంలో, 3 గంటలకు విజయవాడ వెస్ట్లో, సాయంత్రం 4 గంటలకు విజయవాడ సెంట్రల్లో, 5 గంటలకు విజయవాడ ఈస్ట్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.
Latest News