విశాఖ నుంచి పురందేశ్వరి పోటీ

by సూర్య | Fri, Mar 22, 2019, 11:19 AM

అమరావతి :  మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి విశాఖపట్నం లోక్‌సభ స్థానంనుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుత ఎంపి కె హరిబాబును ఇక్కడినుంచి పోటీ చేయించకూడదని బిజెపి నిర్ణయించుకోవడంతో పురందేశ్వరి ఈ స్థానంనుంచి పోటీ చేయనున్నారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పురందేశ్వరి విశాఖనుంచి గెలుపొందిన విషయం విదితమే.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM