by సూర్య | Fri, Mar 22, 2019, 11:19 AM
అమరావతి : మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి విశాఖపట్నం లోక్సభ స్థానంనుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుత ఎంపి కె హరిబాబును ఇక్కడినుంచి పోటీ చేయించకూడదని బిజెపి నిర్ణయించుకోవడంతో పురందేశ్వరి ఈ స్థానంనుంచి పోటీ చేయనున్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పురందేశ్వరి విశాఖనుంచి గెలుపొందిన విషయం విదితమే.
Latest News