టీటీడీ జెఈవో లక్ష్మికాంతంకు అబుదాబిలో అరుదైన గౌరవం .

by సూర్య | Thu, Mar 21, 2019, 11:21 PM

 గల్ఫ్ దేశం ( యూఏఈ ) అబుదాబి లో (బ్యాప్స్ ఆధ్వ‌ర్యంలో నిర్మిస్తున్న దేవాలయం) అంతర్జాతీయంగా నిర్మిస్తున్నహిందూ దేవాలయానికి పునాది పూజ ( ఫౌండేషన్ సెర్మనీ ) కోసం ప్రత్యేక ఆహ్వానం అందింది .. ప్రపంచం నలుమూలల నుండి ఈ కార్యక్రమానికి అతి తక్కువ మందికి ఆహ్వానం అందింది . అందులో  ఆంధ్రప్రదేశ్ నుండి టీటీడీ జెఈవో లక్ష్మికాంతంకు ఆహ్వానం రావడం ప్రత్యేకమని చెప్పాలి. లక్ష్మికాంతం విజయవాడ కలెక్టర్‌గా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఫలాలను పేదలకు అందించడంలో ముందంజలో నిలిచారు. భారతదేశం నుండి అతి కొద్దిమందికి ఈ ఆహ్వానం అందింది. ఈ సంద‌ర్భంగా లక్ష్మీకాంతంకు అరుదైన అవకాశం రావడం అభినందనీయ‌మ‌ని యూఏఈలో ఉన్న కటారి సుదర్శన్, ముక్కు తులసీకుమార్‌లు అభినందించారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM