కొప్పవరంలోని డిస్టలరీలలో కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్న సీఐడీ

by సూర్య | Wed, Oct 23, 2024, 08:15 PM

అనపర్తి మండలం కొప్పవరంలోని బీడీహెచ్‌ ఆగ్రోవెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపై మంగళవారం సీబీఐ డీఎస్పీ భూపాల్‌ ఆధ్వ ర్యంలో సీఐడీ అధికారులు దాడులు చేశారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన తనిఖీలు సాయంత్రం వరకు సాగాయి. తనిఖీల వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరా కరించారు. దాడుల్లో పలు కీలకమైన సమాచా రం ఉన్న దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. నియోజకవర్గం లోని మూడు డిస్టలరీలలోను గత నాలు గేళ్ళుగా మద్యం తయారీలేకుండా కేవలం బాట్లింగ్‌ యూనిట్లగానే వీటిని నిర్వహించి నట్టు సమాచారం.ట్యాంకర్ల ద్వారా వచ్చిన మద్యాన్ని ఇక్కడ ప్యాకింగ్‌ చేసి లేబుల్స్‌ అతి కించి పంపించడమే జరిగినట్టు సమాచారం.

Latest News

 
లోకేష్‌ని విమర్శించే స్థాయి జగన్‌కు లేదు Thu, Oct 24, 2024, 09:47 PM
జగన్ పాలనలో అమరావతి రైతులు ఎన్నో బాధలు పడ్డారు Thu, Oct 24, 2024, 09:46 PM
తుపాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి Thu, Oct 24, 2024, 09:46 PM
రాజకీయ లబ్ధి కోసమే ఈ పరామర్శలు Thu, Oct 24, 2024, 09:42 PM
అమరావతికి కొత్త రైల్వే లైన్‌‌ Thu, Oct 24, 2024, 09:41 PM