పథకాలకు అర్హులను గుర్తించాలి: ఉద్యానవన శాఖ అధికారి కృష్ణతేజ

by సూర్య | Fri, Jul 26, 2024, 09:42 PM

కళ్యాణదుర్గం పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రైతు సేవా కేంద్రాల నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కళ్యాణదుర్గం ఉద్యానవనశాఖ అధికారి కృష్ణతేజ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉద్యానవన శాఖ పథకాలకు సంబంధించిన అర్హులను గుర్తించాలని రైతు సేవా కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. 2024-25లో అమలు చేయు పథకాల గురించి వివరించారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM