పొలం సరిహద్దు రాళ్లను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

by సూర్య | Fri, Jul 26, 2024, 09:37 PM

బ్రహ్మసముద్రం మండలం ఎర్రకొండాపురం గ్రామ శివారులో వైసీపీ నాయకుడు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ రామాంజనేయులు పొలంకు వేసిన సరిహద్దు రాళ్లను గుర్తు తెలియని దుండగులు శుక్రవారం ధ్వంసం చేశారు. గుర్తుతెలియని దుండగులు సుమారు 10 రాళ్లను ధ్వంసం చేశారు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోల్స్ ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన కోరారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM