కావలి ఎమ్మెల్యేను కలిసిన వంటేరు వేణుగోపాల్ రెడ్డి

by సూర్య | Fri, Jul 26, 2024, 08:16 PM

కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని శుక్రవారం ఉమ్మడి కృష్ణాజిల్లా విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుత రాజకీయ అంశాలు తదితర వాటిపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM