by సూర్య | Fri, Jul 26, 2024, 07:39 PM
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు దాసరి బాబి అధ్యక్షతన రైతులు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు ముఖ్యదిగా పాల్గొని మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగానికి వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం పని చేయడం వల్ల అపారమైన నష్టం జరిగిందని విమర్శించారు.
Latest News