వైస్సార్సీపీ గట్టు నుండి టీడీపీ గట్టు లోకి కీలక నేత

by సూర్య | Fri, Jul 26, 2024, 05:02 PM

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసిపి పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి.తాజాగా మరో వైసిపికి పార్టీకి చెందిన నేత టిడిపిలోకి వెళ్లనున్నట్లు వార్తలువినిపిస్తున్నాయి.శాసనమండలి లాబీలో మంత్రి నారా లోకేష్ ను వైసీపీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జాకియ ఖానమ్ కలిశారు.ఇప్పటికే మంత్రి ఫరూఖ్ తో జాకియ ఖానమ్ భేటీ అయ్యారు.త్వరలో తెలుగుదేశం లో జాకియ ఖానమ్ చేరుతున్నారంటూ పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ మొదలైంది.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM