by సూర్య | Fri, Jul 26, 2024, 03:28 PM
ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. ద్వారక ప్రాంతంలో 16 ఏళ్ల బాలికపై పక్కింట్లో ఉండే యువకుడు అత్యాచారం చేశాడు. తొలుత బాలికకు పిస్టల్ గురి పెట్టాడు. బాలికను బెదిరించి, అత్యాచారం చేశాడు. అనంతరం బిల్డింగ్పై నుంచి బాలికను కిందికి తోసేశాడు. బాధితురాలు తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు గురువారం వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Latest News