: ఫ్రెంచ్ రైల్వే లైన్ల ధ్వంసం

by సూర్య | Fri, Jul 26, 2024, 02:38 PM

ఇవాళే పారిస్ ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. ఓపెనింగ్ సెర్మ‌నీ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే అక‌స్మాత్తుగా ఇవాళ ఫ్రెంచ్ రైల్వే కంపెనీపై అటాక్ జ‌రిగింది. రైల్వే కంపెనీ ఎస్ఎన్‌సీఎఫ్‌కు చెందిన నెట్వ‌ర్క్ వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేశారు. ప‌లు చోట్లు రైల్వే లైన్ల‌ను ధ్వంసం చేశారు. మ‌రికొన్ని గంట‌ల్లో పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్స‌వ వేడుక‌లు ప్రారంభంకానున్న నేప‌థ్యంలో ఈ అటాక్ జ‌రిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM