ఆగస్టు 10 వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు

by సూర్య | Fri, Jul 26, 2024, 10:13 AM

చిత్తూరు జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఆగస్ట్ 10వ తేదీ వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించాలని డీపీవో లక్ష్మి గురువారం ఆదేశించారు. అన్ని పంచాయతీల్లో ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరచడం, క్లోరినేషన్ చేసిన తాగునీటిని అందించడం, చెత్త దిబ్బలను తొలగించడం తదితర ఫోటోలను పీఆర్-1 యాప్ లో పొందుపరచాలన్నారు. గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని సూచించారు.

Latest News

 
జస్ట్ 40 రోజుల్లోనే ఆ..రు..సార్లు స్నానం చేశాడు.. అయినా విడాకులు కోరితే ఎలా..? Mon, Sep 16, 2024, 10:47 PM
అమరావతి రైతులకు,,,కౌలు డబ్బులు విడుదల చేసిన ప్రభుత్వం Mon, Sep 16, 2024, 10:10 PM
వరదబాధితులకు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు ఉచితంగా,,,,టీడీపీ నేత గొప్ప మనసు.. Mon, Sep 16, 2024, 10:06 PM
చంద్రబాబు, లోకేశ్ లపై జగన్ విమర్శనాస్త్రాలు Mon, Sep 16, 2024, 09:54 PM
ఆపరేషన్ ప్రకాశం బ్యారేజీ.. ప్లాన్ 5 అయినా సక్సెస్ అవుతుందా Mon, Sep 16, 2024, 09:52 PM