by సూర్య | Thu, Jul 11, 2024, 02:13 PM
కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో జనసేన 20వ వార్డు ఇంచార్జ్ బోయ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 70 మంది యువకులు జనసేన సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి గురువారం జనసేన పార్టీలో చేరారు.వారికి జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
Latest News