పాఠశాలలకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలు

by సూర్య | Thu, Jul 11, 2024, 01:00 PM

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం మామిడిపల్లి, బయనపల్లి బసవన్నపల్లి, స్కూలులో రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో లేపాక్షి మండల కూటమి నాయకులు నటరాజ్, నారాయణస్వామి, విజయ్, మహేష్, భాస్కర్ రెడ్డి, హరీష్, తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. ఈసారి వీటిపైనా ప్రధానంగా చర్చ Sun, Oct 27, 2024, 11:32 PM
తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్‌లకు పోస్టింగ్.. ఆమ్రపాలికి ఏ పోస్ట్ అంటే Sun, Oct 27, 2024, 11:31 PM
పవన్ కళ్యాణ్‌ను కలిసిన తమిళ డైరెక్టర్.. కార్యాలయానికి వెళ్లి మరీ Sun, Oct 27, 2024, 11:28 PM
జగన్ నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడుతో కలిసి షర్మిల పనిచేస్తున్నారు: విజయసాయిరెడ్డి Sun, Oct 27, 2024, 09:12 PM
చోడవరం: సాగునీటి వనరుల అభివృద్ధి ఏది? Sun, Oct 27, 2024, 08:50 PM