అభివృద్ధిని మరిచి, దాడులపై ప్రభుత్వం ద్రుష్టి పెట్టింది

by సూర్య | Thu, Jul 11, 2024, 12:27 PM

టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడి తిరుపతి రూయా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ కార్యకర్త తంగా పేచీ రాజ్ ని తిరుపతి ఎంపీ గురుమూర్తి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ....  ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటి దాడులు ఎవరూ ప్రోత్సహించ రాదని ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా కూడా అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ దాడికి సంబంధించి స్థానిక సీఐతో మాట్లాడి విచారణ పారదర్శకంగా జరిపి నిందుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

Latest News

 
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే Sat, Oct 26, 2024, 11:48 PM
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ Sat, Oct 26, 2024, 11:48 PM
ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. టాలెంట్ చూపెట్టిన డ్రైవరన్న Sat, Oct 26, 2024, 11:46 PM
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్ Sat, Oct 26, 2024, 10:16 PM
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో Sat, Oct 26, 2024, 10:14 PM