విద్యుత్ అదాలత్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

by సూర్య | Thu, Jul 11, 2024, 11:15 AM

విద్యుత్ అదాలత్ సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఛైర్పర్సన్ శ్రీనివాస ఆంజనేయ మూర్తి బుధవారం పీలేరులో తెలిపారు. స్థానిక ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ కార్యాలయంలో ఛైర్పర్సన్ ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ నిర్వహించారు. ఇందులో 7 కేసులు విచారించి వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో ఈఈ మునిసాంద్ర, ఏడిఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Latest News

 
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్ Sat, Oct 26, 2024, 10:16 PM
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో Sat, Oct 26, 2024, 10:14 PM
ఏపీలో పింఛన్‌లపై మరో శుభవార్త.. ఇకపై చాలా ఈజీగా, ఆరంచెల విధానం రద్దు Sat, Oct 26, 2024, 09:29 PM
ఆ తండ్రిని చూసి నా కళ్లలో నీళ్లొచ్చాయి.. ఆ రెండు వంటలు బాగా చేస్తా: అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు Sat, Oct 26, 2024, 09:27 PM
బయటకు వచ్చిన మరో లెటర్.. చెల్లెలు షర్మిలకు జగన్ భావోద్వేగ లేఖ Sat, Oct 26, 2024, 09:26 PM