విద్యాశాఖ మంత్రిని కలిసిన సాహితీవేత్త నాసరయ్య

by సూర్య | Wed, Jul 10, 2024, 03:56 PM

త్రిపురాంతకం మండలం బుధవారం కవి, రచయిత, తెలుగు అధ్యాపకులు, శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య బుధవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రజాదర్బార్ లో మంత్రి నారా లోకేష్ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత పాఠశాలలు, కళాశాలలో గ్రంధాలయాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

Latest News

 
చోడవరం: సాగునీటి వనరుల అభివృద్ధి ఏది? Sun, Oct 27, 2024, 08:50 PM
ఎస్ కోట: ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు ఎంపికైన వినయ్ Sun, Oct 27, 2024, 08:45 PM
సోంపేట రైల్వేస్టేషన్ ను విశాఖ రైల్వే జోన్ లో విలీనం చేయాలి Sun, Oct 27, 2024, 08:39 PM
ఆముదాలవలస: కుమ్మరివీధిలో మురుగునీరుతో అవస్థలు Sun, Oct 27, 2024, 08:37 PM
ట్రాక్టర్ ఒరిగి వ్యవసాయ కూలీలకు గాయాలు Sun, Oct 27, 2024, 08:35 PM