by సూర్య | Wed, Jul 10, 2024, 03:55 PM
కొరిసపాడు మండలం తమ్మవరం గ్రామంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను పగలగొట్టి అందులో ఉన్న రాగి వైరు, కాయిల్స్ దొంగలించిన సంఘటనపై మేదరమెట్ల విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివయ్య పత్రిక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేరు కొన్నారు.
Latest News