పరివర్తకాలు చోరీపై కేసు నమోదు

by సూర్య | Wed, Jul 10, 2024, 03:55 PM

కొరిసపాడు మండలం తమ్మవరం గ్రామంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను పగలగొట్టి అందులో ఉన్న రాగి వైరు, కాయిల్స్ దొంగలించిన సంఘటనపై మేదరమెట్ల విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివయ్య పత్రిక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేరు కొన్నారు.

Latest News

 
నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. ఈసారి వీటిపైనా ప్రధానంగా చర్చ Sun, Oct 27, 2024, 11:32 PM
తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్‌లకు పోస్టింగ్.. ఆమ్రపాలికి ఏ పోస్ట్ అంటే Sun, Oct 27, 2024, 11:31 PM
పవన్ కళ్యాణ్‌ను కలిసిన తమిళ డైరెక్టర్.. కార్యాలయానికి వెళ్లి మరీ Sun, Oct 27, 2024, 11:28 PM
జగన్ నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడుతో కలిసి షర్మిల పనిచేస్తున్నారు: విజయసాయిరెడ్డి Sun, Oct 27, 2024, 09:12 PM
చోడవరం: సాగునీటి వనరుల అభివృద్ధి ఏది? Sun, Oct 27, 2024, 08:50 PM