తాడిమర్రిలో బంగారం, రూ. 50 వేలు నగదు చోరీ

by సూర్య | Sat, Apr 27, 2024, 06:18 PM

తాడిమర్రి మండలం పెద్దకోట్లలో గోగుల రాముడు అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఎస్ఐ నాగస్వామి వివరాల మేరకు. గోగుల రాముడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో బీరువా తెరిచి ఉండటం గమనించారు. పరిశీలించగా అర తులం కమ్మలు, రూ. 50 వేలు నగదు చోరీ చేసినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు విచారణ చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.

Latest News

 
తాడిపత్రిలో బందోబస్తుపై ఆరా తీసిన సిట్ బృందం Mon, May 20, 2024, 03:36 PM
వచ్చేవారం పాఠశాలలకు విద్యా కానుక కిట్లు రవాణా Mon, May 20, 2024, 03:35 PM
ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం వల్లే అల్లర్లు Mon, May 20, 2024, 03:35 PM
ఎస్పీ బిందు మాధవ్‌తో నేను మాట్లాడలేదు Mon, May 20, 2024, 03:34 PM
వైభవంగా సత్యదేవుడి కల్యాణం Mon, May 20, 2024, 03:33 PM