by సూర్య | Fri, Apr 26, 2024, 06:07 PM
పింఛన్ల పంపిణీని అడ్డుకున్న చంద్రబాబు కొత్తగా డ్రామా మొదలుపెట్టారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. చంద్రబాబు డ్రామాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. ప్రతి నెలా ఫస్ట్ తారీఖున పెన్సన్ల పంపిణిని అడ్డుకున్నదే నీవు. సిటిజన్స్ ఫర్ డెమక్రసీ సంస్ధ పేరుతో ఎన్నికల కమీషన్ కు వాలంటీర్ల ద్వారా పెన్సన్ పంపిణి వద్దంది నీవు కాదా అని ప్రశ్నించారు.
Latest News