ప్రమాదవశాత్తు యువకుడు మృతి

by సూర్య | Thu, Apr 25, 2024, 06:41 PM

కాకినాడ మండలం తూరంగికి చెందిన అనపర్తి శ్రీను (25) కొవ్వూరు లాకుల వద్ద స్నానానికి వెళ్లి అనుకోకుండా నీటిలో మునిగిపోవడంతో మృతి చెందినట్టు ఇంద్రపాలెం ఎస్‌ఐ మణికుమార్‌ తెలిపారు. వివరాల్లోకి వెళితే ఆరుగురు స్నేహితులు కలిసి సరదాగా స్నానానికి కొవ్వూరు లాకుల వద్దకు బుధవారం వెళ్లారు. వారంతా నీటిలో దిగిన తరువాత అనుకోకుండా శ్రీను మృతి చెందగా మిగిలినవారంగా క్షేమంగా ఉన్నారు. మృతుడి నానమ్మ ఫిర్యా దుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృ తదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Latest News

 
టీడీపీలోకి మాజీ సర్పంచ్ కుమారుడు Wed, May 08, 2024, 04:21 PM
వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు - ఏరీక్షన్ బాబు Wed, May 08, 2024, 04:19 PM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 04:15 PM
పర్చూరు నియోజకవర్గంలో ధన ప్రవావం Wed, May 08, 2024, 04:13 PM
అన్ని వర్గాలపై పట్టు సాధించేలా కొండయ్య ప్రచారం Wed, May 08, 2024, 04:10 PM