సీఎం జగన్‌పై దాడి...ఈసీకి ఫిర్యాదు చేసిన సజ్జల

by సూర్య | Sun, Apr 14, 2024, 09:14 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై దాడి ఘటనపై సజ్జల రామకృష్ణారెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. జగన్‌కు తగిలిన రాయి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలి ఆయన కన్ను పోయే పరిస్థితి వచ్చిందని సజ్జల అన్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు.


 


 


 

Latest News

 
నక్కపల్లిలో 9వ రోజు జనవాణి కార్యక్రమం Thu, Sep 19, 2024, 07:55 PM
టెక్కలిలో కాంగ్రెస్ నాయకులు నిరసన Thu, Sep 19, 2024, 07:40 PM
మాజీ సైనికులకు కార్పొరేషన్ ప్రకటనపై హర్షం: కేంద్రమంత్రి Thu, Sep 19, 2024, 07:34 PM
అగ్ని ప్రమాదంలో ఆహూతైన పూరీ గుడిసెలు Thu, Sep 19, 2024, 07:33 PM
జనసేనలో బాలినేని చేరికకు రంగం సిద్ధం Thu, Sep 19, 2024, 06:54 PM