చేనేత రంగాన్ని ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

by సూర్య | Sat, Apr 13, 2024, 03:54 PM

ఆప్కోను ఆదుకున్న మ‌న‌సున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని చేనేత కార్మికులు కొనియాడారు.  ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సీఎం వైయ‌స్ జగన్‌ చేనేత రంగాన్ని ఆదుకున్నార‌ని చెప్పారు. మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌లో భాగంగా శ‌నివారం మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి కార్య‌క్ర‌మం నిర్వ‌హించి వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు చేనేత కార్మికులు మాట్లాడారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM