చేనేత రంగాన్ని ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

by సూర్య | Sat, Apr 13, 2024, 03:54 PM

ఆప్కోను ఆదుకున్న మ‌న‌సున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని చేనేత కార్మికులు కొనియాడారు.  ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సీఎం వైయ‌స్ జగన్‌ చేనేత రంగాన్ని ఆదుకున్నార‌ని చెప్పారు. మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌లో భాగంగా శ‌నివారం మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి కార్య‌క్ర‌మం నిర్వ‌హించి వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు చేనేత కార్మికులు మాట్లాడారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM