లక్నో జట్టుపై విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్

by సూర్య | Fri, Apr 12, 2024, 11:20 PM

నేడు ఐపీఎల్‌లో భాగంగా లక్నో సూపర్‌జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.అయితే 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి విజయం సాధించింది.ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు పృథ్వీ షా 32, డేవిడ్ వార్నర్ 8, జేక్ ఫ్రేజర్ 55, రిషబ్ పంత్ 41, ట్రిస్టన్ స్టబ్స్15, షాయ్ హోప్ 11 పరుగులు చేసారు. 


 

Latest News

 
డ్వాక్రా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి Sat, Oct 19, 2024, 02:52 PM
సీఎం సహాయ నిధికి ఏయూ ఉద్యోగులు భారీ విరాళం Sat, Oct 19, 2024, 02:46 PM
కంభం: ద్విచక్ర వాహనం చోరీ Sat, Oct 19, 2024, 02:15 PM
తలుపుల: నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన నరసింహుడు Sat, Oct 19, 2024, 02:01 PM
పుట్టపర్తి: గ్యాస్ వినియోగదారులకు విజ్ఞప్తి Sat, Oct 19, 2024, 01:59 PM