తెలుగుదేశం పార్టీలో చేరిన గుంటూరు జ‌డ్పీ ఛైర్‌ప‌ర్స‌న్

by సూర్య | Fri, Apr 12, 2024, 09:13 PM

గుంటూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర క్రిస్టినా, ఆమె భర్త సురేష్ తెలుగుదేశం పార్టీలో చేరారు. కొల్లూరు వేదికగా జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అయితే తాడికొండ టికెట్ దక్కకపోవడంతో వైసీపీకి దూరంగా ఉంటున్నారు. క్రిస్టినా భర్త సురేశ్ హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదలు, అనాథలు, అస్వస్థతతో ఉన్న వారికి సేవ చేస్తుంటారు.

Latest News

 
కాలేజీ పక్కన శ్మశానంలోనే దుకాణమెట్టేశారు Mon, Oct 21, 2024, 10:12 PM
ఏపీలో రెండు జిల్లాలను భయపెడుతున్న అడుగులు Mon, Oct 21, 2024, 10:11 PM
పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు.. వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులు Mon, Oct 21, 2024, 09:57 PM
నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే.. జగన్ అసెంబ్లీకి రావట్లేదు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు Mon, Oct 21, 2024, 09:56 PM
జగన్ డైలాగ్‌ను ఆయన మీదకే వదిలిన షర్మిల.. వైఎస్ఆర్ కొడుకై ఉండి ఇలానా Mon, Oct 21, 2024, 09:54 PM