by సూర్య | Fri, Apr 12, 2024, 06:23 PM
మార్కాపురం మండలంలోని కొట్టాలపల్లి గ్రామంలో 50 బీసీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఆ పార్టీ నాయకులతో పాటు, గురువారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో వీరు టీడీపీలో చేరారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారిలో గుమ్మ ఆవులయ్య, గుమ్మ పెదపాపయ్య, గుమ్మ అచ్చయ్య, మేకల ఆవులయ్య, మేకల పెద్దన్న, మేకల రాజులు, మేకల చిన్న పెద్దన్న, మేకల చిన్న కొండయ్య, మేకల పెద్ద కొండయ్య, మేకల ఆవులయ్య, మేకల పెద్దరాజయ్య, మేకల బాలయ్య, గుమ్మ వెంకట రామయ్య, మేకల పెదరాజయ్య, గుమ్మ చిన్న కొండయ్య, కోడె కాశీ, మేకల పెద్దన్న, మేకల చిన్న కొండయ్య, మేకల పెద్దరాజు, మేకల వెంకటరాజు, మేకల చిన్న వెంకటరాజు, మేకల నాగరాజు, గుమ్మ లక్ష్మయ్య, గోపి దేశ్ పెద్దిరాజు, పొడతరపు తిరుపతయ్య, మేకల రాజులు, మేకల పెద్దన్న, మేకల చిన్న పెద్దన్న, మేకల పెదరాజయ్య నాలుగు పేర్లు, మేకల చిన్న కొండయ్య, మేకల చిన రాజయ్య, మేకల పెద కొండయ్య, మేకల చినకొడయ్య, మేకల చిన రాజయ్య, మేకల పెదకొండయ్య, మేకల చినకొండయ్య తదితరుల కుటుబాలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కందుల నారాయణరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డితోనే మార్కా పురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు సాధ్యం అని ప్రత్యేక జిల్లాతోనే తమ బతుకులు బాగుపడతాయని అన్నారు. కార్యక్రమంలో కొట్టాలపల్లి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News