కేతిరెడ్డి ఆధ్వర్యంలో భారీ చేరికలు

by సూర్య | Fri, Apr 12, 2024, 04:44 PM

ధర్మవరం పట్టణంలోని 14వ వార్డు, 31వ వార్డుల నుండి వివిధ పార్టీలకు చెందిన 300 మందికి పైగా ప్రజలు శుక్రవారం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వారందరినీ సాధరంగా పార్టీలోకి ఆహ్వానించి వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు మీ ముందుకు తెస్తానని హామీ ఇచ్చారు.

Latest News

 
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:45 PM
ఏపీలో పశువులున్న రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి Fri, Oct 25, 2024, 10:40 PM
ఉచిత ఇసుకపై కీలక నిర్ణయం.. జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం Fri, Oct 25, 2024, 10:35 PM
ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో మరో తీపికబురు.. ఇక వెలుగులే Fri, Oct 25, 2024, 10:31 PM
పర్యాటకులకు బంపరాఫర్.. రేపటి నుంచే ఆధ్యాత్మిక యాత్ర.. వన్డే టూర్ కోసం గెట్ రెడీ Fri, Oct 25, 2024, 10:27 PM