అనకాపల్లి చేరుకున్న అయోధ్య రామ మందిరం దివ్య అక్షింతలు

by సూర్య | Tue, Nov 21, 2023, 03:31 PM

రామజన్మభూమి అయోధ్య రామ మందిరం నుండి పవిత్రమైన దివ్య అక్షంతలు మంగళవారం అనకాపల్లి పట్టణానికి చేరుకున్నాయి. పట్టణంలోని గవరపాలెం లో గలశ్రీ గౌరీ పంచాయతన దేవాలయం నందుగౌరీపరమేశ్వర సన్నిధి లోవీటినిఉంచిపూజాకార్యక్రమం నిర్వహించారు. ఈ అక్షంతలను ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుందనీ ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సన్యాసినాయుడు, బుద్ధ రమణాజీ, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు తెలిపారు.

Latest News

 
నక్కపల్లిలో 9వ రోజు జనవాణి కార్యక్రమం Thu, Sep 19, 2024, 07:55 PM
టెక్కలిలో కాంగ్రెస్ నాయకులు నిరసన Thu, Sep 19, 2024, 07:40 PM
మాజీ సైనికులకు కార్పొరేషన్ ప్రకటనపై హర్షం: కేంద్రమంత్రి Thu, Sep 19, 2024, 07:34 PM
అగ్ని ప్రమాదంలో ఆహూతైన పూరీ గుడిసెలు Thu, Sep 19, 2024, 07:33 PM
జనసేనలో బాలినేని చేరికకు రంగం సిద్ధం Thu, Sep 19, 2024, 06:54 PM