by సూర్య | Mon, Mar 20, 2023, 01:03 PM
ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో తనపై దాడి చేయించారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభలో స్పీకర్ పై టీడీపీ సభ్యుల దౌర్జన్యం, అడ్డుకున్నందుకు వైయస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యేలపై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ సభ్యుల దాడిలో గాయపడిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు.
Latest News