అలా చేస్తేనే మ్యాచ్ వీక్షించే అవ‌కాశం

by సూర్య | Sun, Mar 19, 2023, 11:02 AM

విశాఖ‌లోని పీఎంపాలెంలో ఉన్న వైఎస్సార్ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం క‌నీవినీ విధంగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 1. 30 గంట‌ల‌కు ఇండియా వెర్స‌స్ ఆస్ట్రేలియా మ‌ధ్యా రెండో డే అండ్ నైట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్‌కు బార్‌ కోడ్‌ ప్రవేశాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికోసం ప్రవేశ ద్వారాల వద్ద వైఫైతో కూడిన స్కానర్‌లను ఏర్పాటుచేశారు. ప్రేక్షకులు టికెట్‌పై గల బార్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి లోపలకు ప్రవేశించాల్సి ఉంటుంది. తోపులాటకు తావివ్వకుండా వుండేందుకు మ్యాచ్‌ మొదలయ్యే రెండు గంటల ముందు నుంచి లోపలకు ప్రవేశించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం చుట్టూ ప్రతి గేట్‌ వద్ద పోలీసు బందోబస్తుతోపాటు బౌన్సర్లను ఏర్పాటుచేస్తున్నారు. ప్రేక్షకులు క్యూ పద్ధతి లోపలకు ప్రవేశించే చర్యలు చేపట్టనున్నారు.

Latest News

 
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:56 PM
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:52 PM
జగన్ తల్లిని, చెల్లిని బజారుకీడ్చి ఆస్తి కోసం వెంపర్లాడుతున్నాడంటూ వర్ల విమర్శలు Fri, Oct 25, 2024, 08:31 PM
23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం Fri, Oct 25, 2024, 08:28 PM
సింగుపురంలో ఉచిత వైద్య పరీక్షలు Fri, Oct 25, 2024, 08:07 PM