రథసప్తమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు

by సూర్య | Sat, Jan 28, 2023, 11:32 AM

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నేడు రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథసప్తమి శనివారం పడటం వల్ల ఆలయ అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. వేకువ జామునే భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు భక్తులకు అందజేశారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM