ఉగ్రదాడి.. 9 మంది మృతి

by సూర్య | Sat, Jan 28, 2023, 11:05 AM

ఇజ్రాయిల్ లో విషాదం చోటుచేసుకుంది. జెరూసలేం ప్రార్థనా మందిరంలో ఓ ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో 8 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. షబ్బత్ ప్రార్థనల్లో పాల్గొనే ఇజ్రాయిలే లక్ష్యంగా పాలస్తీనా తీవ్రవాది కాల్పులకు తెగబడ్డట్లు తెలుస్తోంది. కాల్పుల తర్వాత సదరు ఉగ్రవాది పారిపోవడానికి యత్నించగా, పోలీసులు అతడ్ని కాల్చిచంపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

Latest News

 
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM
తెనాలిలో ఎమ్మెల్యే చెంప దెబ్బ వ్యవహారంలో మరో ట్విస్ట్ Sat, May 18, 2024, 08:51 PM
కర్నూలు జిల్లాలో మొదలైన వజ్రాల వేట .. ఒక్కటి దొరికితే చాలు లక్షల్లో డబ్బు Sat, May 18, 2024, 08:50 PM