కన్న కూతురిని దారుణంగా హతమార్చాడు

by సూర్య | Sat, Jan 28, 2023, 10:56 AM

మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా పింపి మహిపాల్ గ్రామానికి చెందిన శుభాంగీ(22) ఓ యువకుడ్ని ప్రేమించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. శుభాంగి అతడికి ఫోన్ చేసి ప్రేమ విషయం చెప్పడంతో వివాహం రద్దైంది. దీంతో ఆగ్రహించిన ఆమె తండ్రి, సోదరుడు, బాబాయి ఈ నెల 22న ఆమెను పొలానికి తీసుకెళ్లి తాడు గొంతుకు బిగించి చంపేశారు. అనంతరం మృతదేహానికి నిప్పుపెట్టి అవశేషాలను కాలువలో పడేశారు.

Latest News

 
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM
కుగ్రామంగా మొదలై అసెంబ్లీ నియోజకవర్గంగా.. ఇప్పుడు ఏకంగా ఏడు నియోజకవర్గాలు Sat, May 04, 2024, 08:51 PM