గుండెపోటుతో స్కూల్ విద్యార్థిని మృతి

by సూర్య | Sat, Jan 28, 2023, 10:27 AM

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 16 ఏళ్ల విద్యార్థిని వ్రిందా త్రిపాఠి పాఠశాలలో గుండెపోటుతో మృతిచెందింది. 11వ తరగతి చదువుతున్న వ్రిందా క్లాస్ లో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. తీవ్రమైన చలి వల్లే వ్రిందా గుండెపోటుకు గురైందని వైద్యులు తెలిపారు.

Latest News

 
ఎన్డిఏ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయండి Tue, Apr 30, 2024, 10:18 AM
అరటిపండ్ల మాలతో టీడీపీ అభ్యర్థికి వినూత్న స్వాగతం Tue, Apr 30, 2024, 10:14 AM
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM