ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

by సూర్య | Fri, Jan 27, 2023, 09:52 PM

ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 111 పోస్టులకు జనవరి 8న జరిగిన రాత పరీక్షకు 87,718 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రిలిమ్స్‌లో 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఏపీపీఎస్సీ 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపికను ప్రకటించింది. ఫలితాలను psc.ap.gov.in వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు.


 


 


 

Latest News

 
జూన్‌ 9న కాకినాడ జిల్లా అరసం మహాసభ Thu, May 16, 2024, 09:03 PM
ఒంగోలులో పోలింగ్ ఎంతంటే? Thu, May 16, 2024, 09:01 PM
మాకు జీతాలు చెల్లించండి Thu, May 16, 2024, 09:00 PM
వైభవంగా కొనసాగుతున్న ‘గంగమ్మ జాతర' Thu, May 16, 2024, 08:59 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Thu, May 16, 2024, 08:58 PM