విదేశాంగ శాఖ సర్వర్ పై సైబర్ దాడి.?

by సూర్య | Wed, Jan 25, 2023, 04:32 PM

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ- మెయిల్ సర్వర్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 15 మంది ఉన్నతాధికారులకు చెందిన ఈ-మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్స్ ను హ్యాకర్స్ సేల్ కోసం పెట్టినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతేడాది ఎయిమ్స్ సర్వర్లపై సైబర్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర నివేదికను ప్రభుత్వం కోరింది.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM