ఉద్యోగులందరికీ ప్రతి నెలా 1న జీతాలు రావలసిందే

by సూర్య | Wed, Jan 25, 2023, 04:04 PM

రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమానికి కార్యచరణ రూపొందిస్తామని ఏపీఎన్జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులందరికీ ప్రతి నెలా 1న జీతాలు రావాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. 2018 నుంచి రావాల్సిన డీఏలు వెంటనే విడుదల చేయాలని.. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంపు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు సీపీఎ్‌స రద్దుకు డిమాండ్‌ చేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM