పదహారు మంది ఖైదీలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విముక్తి

by సూర్య | Wed, Jan 25, 2023, 03:26 PM

రాష్ట్ర జైళ్లలో మగ్గుతున్న పదహారు మంది ఖైదీలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విముక్తి లభిస్తోంది. ‘ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా.. చిన్న నేరాలకు పాల్పడి జైళ్లలో ఉన్న వారి విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యావజ్జీవ శిక్షలు మినహా చిన్న నేరాలకు పాల్పడిన ఖైదీల్లో 66శాతం శిక్ష పూర్తి చేసుకున్న వారికి విముక్తి కల్పించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర హోం, జైళ్ల శాఖ అధికారులు పేర్లు పరిశీలించిన తర్వాత 19మంది అర్హులుగా తేలారు. వారిలో ముగ్గురు ఇప్పటికే విడుదల కాగా మిగిలిన 16మందికి జనవరి 26న విముక్తి లభించబోతోంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM