నవ దుర్గల అలంకరణలో శ్రీ వాసవి అమ్మవారు

by సూర్య | Tue, Oct 04, 2022, 02:09 PM

చోడవరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దేవాలయంలో దసరా పురస్కరించుకొని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తోమ్మీదవ రోజు మంగళవారం అమ్మవారు నవదుర్గల ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు. మహిషాసురుమర్తిని అలంకరణలో ఉపయోగించిన గాజులను భక్తులకు ప్రసాదంగా అందించటం జరిగినది ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు నవదుర్గలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనేకమంది భక్తులు అనేకమంది భక్తులు అమ్మవారి దర్శించుకున్నారు.

Latest News

 
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా..! కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిపై కూటమి నేతల గుర్రు. Tue, Apr 30, 2024, 10:46 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో. Tue, Apr 30, 2024, 09:18 PM
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా Tue, Apr 30, 2024, 09:16 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో Tue, Apr 30, 2024, 09:10 PM
మల్లెతోటలో బ్రాహ్మణి.. లోకేష్ కోసం ప్రచారం చేస్తూ Tue, Apr 30, 2024, 09:07 PM