ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు

by సూర్య | Tue, Oct 04, 2022, 01:54 PM

రాహుల్ గాంధీ పాదయాత్ర ఈ నెల 18న ఏపీలోకి ప్రవేశిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తెలిపారు. రాహుల్‌గాంధీ చేపట్టిన 'భారత్‌ జోడో యాత్ర'కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని అన్నారు. కర్నూలులో కాంగ్రెస్‌ కార్యకర్తలతో జైరాం రమేశ్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM