by సూర్య | Mon, Oct 03, 2022, 07:27 PM
నాడు ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు, పెట్టుబడులు రావడంలో దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చిన నారా చంద్రబాబునాయుడు పాలన.. నేడు ఆంధ్రప్రదేశ్ ను గంజాయి సాగులో, మద్యం అమ్మకాల్లో, పేకాటలో దేశంలోనే నెంబర్ స్థానానికి తీసుకెళ్ళిన జగన్ రెడ్డి పాలన అంటూ టీడీపీ కార్యకర్తలు రోడ్ మీద నిరసనలు తెలిపారు. . జగన్ రెడ్డి పాలనలో చదువుకున్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక, గంజాయికి, మద్యానికి బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలియజేసారు.
Latest News