యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక, గంజాయికి, మద్యానికి బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారు

by సూర్య | Mon, Oct 03, 2022, 07:27 PM

నాడు ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు, పెట్టుబడులు రావడంలో దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చిన నారా చంద్రబాబునాయుడు పాలన.. నేడు ఆంధ్రప్రదేశ్ ను గంజాయి సాగులో, మద్యం అమ్మకాల్లో, పేకాటలో దేశంలోనే నెంబర్ స్థానానికి తీసుకెళ్ళిన జగన్ రెడ్డి పాలన అంటూ టీడీపీ కార్యకర్తలు రోడ్ మీద నిరసనలు తెలిపారు. . జగన్ రెడ్డి పాలనలో చదువుకున్న యువత  ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక, గంజాయికి, మద్యానికి బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలియజేసారు. 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM