రెండు వర్గాల మధ్య ఘర్షణ.. కర్రలతో కొట్టుకున్నారు

by సూర్య | Fri, Sep 23, 2022, 11:57 AM

మధ్యప్రదేశ్‌ లోని శివపురి జిల్లా షేర్‌గఢ్‌ గ్రామంలో అటవీ భూమిలో అక్రమంగా సాగు చేస్తున్నందుకు రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. రెండు గ్రూపులకు చెందిన వారు కర్రలతో కొట్టుకున్నారు. ఈ వివాదంలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోను ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM