చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోము

by సూర్య | Thu, Apr 25, 2024, 06:42 PM

చిరంజీవిని విమర్శించే స్థాయి సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని, తక్షణం చిరంజీవికి క్షమాపణ చెప్పకపోతే సజ్జల తగిన మూల్యం చెల్లిం చుకోక తప్పదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు హెచ్చరించారు. బుధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.....  జగన్‌ సలహాదారులలో ఒకడైన సజ్జల నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటాదన్నారు. చిరంజీవి లాం టి వ్యక్తిని విమర్శించే అర్హత యావత్‌ రెడ్డి కులానికి లేదన్నారు. చిరంజీవికి భేష రతుగా క్షమాపణ చెప్పకపోతే చిరంజీవిని అభిమానించే ప్రతి ఒక్కరి ఆగ్రహం చవిచూడక తప్పదని ఆయన తెలిపారు. సమావేశంలో మాధవరపు పట్టాభి రామ య్య, నిరంజన్‌ నాయుడు, తిరుమల రా వు, వాసిరెడ్డి జ్యోతివీరకుమార్‌, పామర్తి కోటేశ్వరరావు,గుర్రాల శ్రీనివాస్‌ ఉన్నారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM