ప్రమాదవశాత్తు యువకుడు మృతి

by సూర్య | Thu, Apr 25, 2024, 06:41 PM

కాకినాడ మండలం తూరంగికి చెందిన అనపర్తి శ్రీను (25) కొవ్వూరు లాకుల వద్ద స్నానానికి వెళ్లి అనుకోకుండా నీటిలో మునిగిపోవడంతో మృతి చెందినట్టు ఇంద్రపాలెం ఎస్‌ఐ మణికుమార్‌ తెలిపారు. వివరాల్లోకి వెళితే ఆరుగురు స్నేహితులు కలిసి సరదాగా స్నానానికి కొవ్వూరు లాకుల వద్దకు బుధవారం వెళ్లారు. వారంతా నీటిలో దిగిన తరువాత అనుకోకుండా శ్రీను మృతి చెందగా మిగిలినవారంగా క్షేమంగా ఉన్నారు. మృతుడి నానమ్మ ఫిర్యా దుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృ తదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM