ప్రత్యేక బస్సుల్లో పెరిగిన ఛార్జీలు: టీజీఎస్ఆర్టీసీ

byసూర్య | Mon, Mar 16, 2026, 03:47 PM

ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఛార్జీలను 1.5 రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17, 18, 23 తేదీల్లో ప్రత్యేకంగా నడిచే రూట్లలోని ప్రత్యేక బస్సులకు మాత్రమే ఈ సవరించిన ఛార్జీలు వర్తిస్తాయని వివరించింది. అయితే, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యథావిధిగా కొనసాగుతుంది. ముందస్తు రిజర్వేషన్ల కోసం www.tgsrtcbus.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.


Latest News
 

కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు: ఎమ్మెల్యే Tue, Apr 14, 2026, 04:13 PM
రైల్వే ఎన్టీపీసీ సీబీటీ 1 పరీక్ష తేదీలు విడుదల Tue, Apr 14, 2026, 04:09 PM
అంబేద్కర్ జయంతి: సర్పంచ్ శంకర్ ముదిరాజ్ ఘన నివాళులు Tue, Apr 14, 2026, 03:16 PM
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన సేవలు స్మరణ Tue, Apr 14, 2026, 03:02 PM
డా|| బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు Tue, Apr 14, 2026, 02:46 PM