తాటిపల్లిలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన

byసూర్య | Sun, Mar 15, 2026, 02:03 PM

జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలో శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ దర్శించుకున్నారు. రొటీగూడం శ్రీ శ్రీ హరి మౌనస్వామీ కారములచే స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మణ చారి, శ్రీకోటి శ్రీకాంత్, ఐల్లా సత్యం పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా జంటలచే మహా హోమం, అన్న ప్రసన్న కార్యక్రమాలు నిర్వహించారు.


Latest News
 

మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి? Thu, Apr 16, 2026, 04:09 PM
బీజేపీ నారీ శక్తి వందన్ పాదయాత్ర: మహిళా రిజర్వేషన్లకు స్వాగతం Thu, Apr 16, 2026, 03:09 PM
బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి సాయిబాబా దర్శనం Thu, Apr 16, 2026, 03:06 PM
ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Thu, Apr 16, 2026, 03:03 PM
స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి అభినందన Thu, Apr 16, 2026, 02:28 PM