ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

byసూర్య | Sun, Mar 15, 2026, 12:48 PM

చేవెళ్ల మున్సిపాలిటీ 7వ వార్డు (మల్లారెడ్డి గూడ)లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ప్రారంభించారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్ల ప్రారంభోత్సవం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు.


Latest News
 

కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు: ఎమ్మెల్యే Tue, Apr 14, 2026, 04:13 PM
రైల్వే ఎన్టీపీసీ సీబీటీ 1 పరీక్ష తేదీలు విడుదల Tue, Apr 14, 2026, 04:09 PM
అంబేద్కర్ జయంతి: సర్పంచ్ శంకర్ ముదిరాజ్ ఘన నివాళులు Tue, Apr 14, 2026, 03:16 PM
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన సేవలు స్మరణ Tue, Apr 14, 2026, 03:02 PM
డా|| బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు Tue, Apr 14, 2026, 02:46 PM