విద్యార్థినికి అండగా మేము సైతం మీకోసం ఫౌండేషన్

byసూర్య | Sat, Mar 14, 2026, 09:02 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా క్యాపిటల్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి కీర్తన అనే విద్యార్థిని కాలేజ్ ఫీజు, పరీక్ష ఫీజు చెల్లించలేక ఆందోళనకు గురైంది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న 'మేము సైతం మీకోసం ఫౌండేషన్' సభ్యులు వెంటనే స్పందించారు. ఫౌండేషన్ ఫౌండర్ మరియు చైర్మన్ కట్టేబోయిన శివకుమార్ యాదవ్ ఆ విద్యార్థినికి అవసరమైన ఫీజును పూర్తిగా చెల్లించి అండగా నిలిచారు.


Latest News
 

కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు: ఎమ్మెల్యే Tue, Apr 14, 2026, 04:13 PM
రైల్వే ఎన్టీపీసీ సీబీటీ 1 పరీక్ష తేదీలు విడుదల Tue, Apr 14, 2026, 04:09 PM
అంబేద్కర్ జయంతి: సర్పంచ్ శంకర్ ముదిరాజ్ ఘన నివాళులు Tue, Apr 14, 2026, 03:16 PM
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన సేవలు స్మరణ Tue, Apr 14, 2026, 03:02 PM
డా|| బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు Tue, Apr 14, 2026, 02:46 PM