రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ డ్రామా నడుస్తోంది: బీజేపీ చీప్

byసూర్య | Sat, Jan 24, 2026, 07:20 PM

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ డ్రామా నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన అని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలతో ఆటలాడుతున్నాయని ఆరోపించారు. హరీశ్‌రావు, కేటీఆర్‌లను 7 గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో మర్యాద చేసి పంపిస్తున్నారని, రెండేళ్లుగా దర్యాప్తు పేరుతో డ్రామాను తలపిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అరెస్టులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


Latest News
 

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులు, పెన్షనర్లకు 'అన్‌లిమిటెడ్' హెల్త్ పాలసీ Thu, Feb 12, 2026, 09:08 PM
అంగన్‌వాడీ సేవల్లో నయా ట్రెండ్.. పేదల చెంతకే 'మొబైల్' పౌష్టికాహారం Thu, Feb 12, 2026, 09:03 PM
‘తెలంగాణ నా రాజ్యం’.. రాజ్యాంగానికంటే అధికంగా సీఎం ధైర్యంగా వ్యాఖ్యలు Thu, Feb 12, 2026, 08:51 PM
తెలంగాణ వచ్చినా ఉద్యమకారుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్న కవిత Thu, Feb 12, 2026, 08:49 PM
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కలకలం.. ఇజ్రాయెల్ టెక్నాలజీ భయంతో మంత్రుల షాకింగ్ నిర్ణయం Thu, Feb 12, 2026, 08:49 PM